Palamuru | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల మంజూరుపై కేంద్రం మరోసారి చేతులెత్తేసింది. ఏపీ సర్కారు సమ్మతిస్తేనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జలసంఘం మరో మెలిక పెట్టింది. లేదంటే ట్రిబ�
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావటంతో జడ్చర్ల నియోజకవర్గంలోని 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన�