నగరంలోని చారిత్రాత్మక పైగా ప్యాలెస్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఆధునీకీకరణ కోసం అడ్డుగా వచ్చిన భారీ వృక్షాలను హెచ్ఎండీఏ తొలగిస్తుంది. నిర్బంధ విధానంలో ఎవరిని అనుమతించక�
చారిత్రక కట్టడమైన పైగా ప్యాలెస్ విషయంలో హెచ్ఎండీఏ వ్యవహారం వారసత్వ సంపదకే నష్టం చేసేలా మారింది. నగరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం పరిసరాల్లో మల్టీ లెవల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ పేరి�
నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల తరలింపు ఇంకా సందిగ్ధం వీడలేదు. తార్నాక, అమీర్పేట్, నానక్రాంగూడ, లుంబినీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల�
చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర �