గుర్తు తెలియని మాదకద్రవ్యాలను తీసుకున్న ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్�
సినీ నటుడు మోహన్బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది.