తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర సంస్థాగత అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్మశాలి ఉద్యోగుల సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార�
చేనేత కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, పద్మశాలి సమాజం మొత్తం వారి వెంట ఉంటుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన నేత కార్మికు�
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు