ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తన మాఫియా పంజా విసురుతోంది. అమాయకత్వమే ఆసరగా చేసుకొని కొన్ని విత్తన కంపెనీల ప్రతినిధులు మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కవ దిగుబడి వస్తుం�
తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార�