Gutta sukender reddy | దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం జరుగనున్నద