వడ్లకు ఇస్తున్న బోనస్పై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికితోడు గత రబీలో రైతులకు బోనస్ అందలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూడా వరిధాన్యాన్ని ఇక్కడ అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. �
కేశంపేటతోపాటు కొత్తపేట గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం యూరియా వస్తుందన్న సమాచారాన్ని అందుకున్న రైతులు ఉదయమే పీఏసీఎస్ వద్దకు భారీగా చేరుకొని క