బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సంకేతాలిచ్చారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించ�
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయా�
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏవీ లేనట్టగా...