ఇవి గత పది రోజుల్లో దేశంలో జరిగిన రెండు విభిన్న సంఘటనలు. దీంట్లో ఎవరి లోతెంతో వారి చిత్తశుద్ధి ద్వారా ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాను. కరోనా కష్టకాలంలో కోట్లాది మంది భారతీయుల�
ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సం�
న్యూఢిల్లీ: ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ కొత్త సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. కోవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకవచ్చినట్లు ఆక్స్ఫామ్ తన నివేదికలో వెల్ల�
లండన్: కరోనా మహమ్మారి వేళ కూడా ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఉన్న టాప్ పది మంది సంపద రెట్టింపు అయినట్లు ఆక్స్ఫామ్ సంస్థ తన రిపోర్ట్లో తెలిపింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న సమయంలో ఒ�
కైరో, జూలై 9: ఆకలిని భరించలేక ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ఆక్స్ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది కరోనా మరణాల కంటే ఎక్కువని తెలిపింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచ�