ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో 38వ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ (2022-2023) ఇచ్చిన నివేదిక ప్రకారం దాని అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమేనని స్పష్టమవుతున్నది. ఆ లక్ష్యం దిశగా తొ
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ