విధుల్లో ఉన్న సిబ్బంది మలయాళం మాట్లాడటంపై ఢిల్లీకి చెందిన ప్రముఖ దవాఖాన జీబీ పంత్ యాజమాన్యం నిబంధనలు విధించింది. దాంతో అక్కడ పనిచేసే నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళకు దిగారు
చండీగఢ్: టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. 18-44 స�
ఇంఫాల్ : మయన్మార్ శరణార్థుల విషయంలో మణిపూర్ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. వివిధ సంస్థల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా ఉపసంహరించుకున్నది.