వేసవి తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు జిల్లాలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
Dress code : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఇకపై డ్రస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్..
ఎమ్మెల్యే అరూరి రమేష్ | జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రయివేట్ బిల్డింగ్లో నిర్వహించలేమని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు