రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యా�
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6,566 మంది అభ�