రెండేండ్ల మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారి వియాన్ వరల్డ్వైడ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో చోటు సాధించాడు. భారత దేశంలోని 29 రాష్ర్టాల రాజధానుల పేర్లను కేవలం 41 సెకండ్లలో చెప్పడంతో ఈ ఘనత అతడి సొంతమైంది.
నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది నుంచి ఆన్లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు