న్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్' జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిల�