Money Laundering | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు క్రీడాకారులతో పాటు నటీనటులకు చెందిన రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్ వన్
ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.