ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
సింగిల్ విండో మాజీ చైర్మన్ గంప వీరయ్య స్వగ్రామం బొమ్మనపల్లిలో గుండెపోటుతో మృతి చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు