దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనగణలో భాగంగా ఓబీసీ కులగణ చేపట్టాలని 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అఖిలభారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు �
రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు.