కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన అని గడచిన 30 నెలలుగా రాష్ట్రంలో రైతులను అరిగోసపెడుతున్నారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వ
గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడార�