లక్నో: ఒక నర్సు మొబైల్ ఫోన్లో మాటల్లో పడి ఒక మహిళకు రెండు కరోనా టీకాలు వేసింది. ఈ పొరపాటుకు క్షమాపణలు చెప్పకపోగా ఆ మహిళనే తప్పుపట్టింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అక్బర్
కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి, మూడున్నర దశాబ్దాల క్రితం ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎమ్)గా బాధ్యతలు స్వీకరించారు మాధురీ మిశ్రా. అప్పటినుంచి ఇప్పటివరకు ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్న