అమెరికా దాడుల వల్ల తమ అణు కేంద్రాల నుంచి రేడియోధార్మికత లీకేజ్ అన్నది ఎక్కడా లేదని ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్, ఫోర్డో, నతాంజ్లలోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా గగనతల దాడులు జరిపిందని,
దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగ�
ఏర్పాటులోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉన్న