వారంతా సాధారణ దినసరి కూలీలు. పని చేస్తూ వచ్చే జీతం జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దొంగతనాలు చేస్తే బాగా సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. తాళం వేసిన ఇండ్లు, బండ్లను ట�
ఎన్టీపీసీ అధికారులకు సింగరేణి భరోసా హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పేలుడు పదార్థాల కొరత వల్ల దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి మందకొడిగా సాగుతున్నదని సింగరేణి సంస్థ పేర్కొన్నది. అయినప్పటికీ సింగర�