సాధన అనంతరం చల్లటి శాండ్విచ్లను ఆహారంగా అందించడంపట్ల టీమ్ ఇండియా ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం తమ రెండో మ్యాచ్లో రోహిత్ సేన నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకో�
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం పద్ధతిపై దేశ ప్రజలు సంతృప్తిగా లేర�