వారంతా నిరుపేదలు.. బస్తీల్లో ఉంటూ చిన్న పాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపే వారు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులు అయ్యామంటూ.. ఎంతో సంతోషపడ్డారు... నెలవారీ నల్లా బిల్లు రావ
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం