ఉత్తర బెంగాల్లో తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న అంతర్జాతీయ ఆదివాసీ సమావేశానికి అనుమతి నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్�
Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�