జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ గ్రామాన పచ్చదనం పెంపొందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇందులోనే వాకర్స్ కోసం ప్రత్య�
పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని పలు స్పాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్లు, నిర్వహణలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి.