రుణమాఫీ కాని రైతులు చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే మేడ్చల్ జిల్లావ్యాప్తంగా వివిధ సహకార సంఘాల చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు, రైతులను ముందస్తుగా అరెస్టు చేసి.. ‘చలో ప్రజ�
రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రుణమాఫీ అందని రైతులు గ్రీవెన్స్సెల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్జీల పరిశీలన నామమాత్రంగానే ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి..