Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
No-fly list: ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి నో ఫ్లై లిస్టులో 51 మంది పేర్లను చేర్చినట్లు విమానయాన శాఖ ఇవాళ వెల్లడించింది. విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను ఆ జాబితాలో చేర్చినట్లు డీజీసీఏ ప�
న్యూఢిల్లీ: విమాన ప్రయాణంలో కరోనా నిబంధనలు పాటించని నలుగురిని ఒక సంస్థ నో ఫ్లై జాబితాలో చేర్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్�