ఉమ్మడి జిల్లాలో పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో 45 మంది, నిజామాబాద్లో 119మంది బాలలను గుర్తించ
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కిందిస్థాయి సిబ్బంది బదిలీలు భారీగా జరిగాయి. పోలీస్ శాఖలోని సివిల్ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏఎస్సై, హెడ్కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్త�