బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి.. -నిజాం ఉల్ముల్క్ ఆధీనంలో అహ్మద్నగర్ -ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్ -కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ -ఇమాదు
చెక్, స్లావిక్ భాషలో రోబోటా అనే పదానికి బానిస కార్మికుడు అని అర్థం. కారెల్ కాపెక్ అనే చెక్ రచయిత రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ (RUR) అనే గ్రంథం ద్వారా రోబో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. రోబోల అధ్యయన�
1. వెట్టిపై వివిధ రాష్ర్టాలు రూపొందించిన చట్టాలు, సంవత్సరాలను జతపర్చండి. 1) బీహార్ కమియంతి చట్టం ఎ) 1920 2) హైదరాబాద్ భగేలా చట్టం బి) 1943 3) కేరళ బాండెడ్ లేబర్ చట్టం సి) 1975 4) మద్రాస్ ఏజెన్సీ బ్యాండేజ్ చట్టం డి)1940 1) 1-సి,2-బి,3-
ఒక ప్రదేశాన్ని నగరంగా గుర్తించాలంటే..ఆ ప్రాంత జనాభా 5000లకు తక్కువ కాకుండా ఉండాలి. ప్రదేశ జనసాంద్రత చ.కి.మీ.కు 400 కానీ, అంతకంటే ఎక్కువగాని ఉండాలి. 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి. పారిశ్రామికం
సీఏ కోర్సులో తరగతి విజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ విజ్ఞానం కూడా చాలా ముఖ్యం. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజ జీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ఈ ప్రాక్టికల్ శిక్షణ ఉద్దేశం. -పెరుగుత�
ఖనిజం -భూమి లోపల నుంచి తవ్వితీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే. ఖనిజ వనరులు -భూమిలోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు. -ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు. -ఖనిజాలు పునర�
తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జ�
ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం, అధిక వాటాగల రంగం- సేవా రంగం, అధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయం, అధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు), సేవారంగంలో అధి�
స్టాటిస్టిక్స్ సర్వేలు, బడ్జెట్లు, ప్రయోగాలు తదితరాలను గణాంకాల రూపంలో ప్రజలకు అర్థవంతంగా వివరించడమనేది చాలా కష్టమైన ప్రక్రియ. డాటా సేకరణ, ప్రణాళిక రచనతో సహా డాటా అంశాలను సూచించడంలో కీలకపాత్ర గణాంక ని�
సీఏ కోర్సులో నూతన విధానం 2017, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సీఏ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం సీఏ చదివిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించండం. భారత చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగావకాశా�
ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం భారత ప్రభుత్వం దాదాపు 20 కోట్లు ఖర్చు చేసింది. అయితే శ్రీకృష్ణ కమ
ట్యాంక్బండ్ చుట్టూ ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉద్యమకారులు ట్యాంక్బండ్ చేరుకున్నారు. వేలాది మంది ఉద్యమకారులు ట్యాంక్బండ్కు చేరడంతో...
ఖనిజాధారిత పరిశ్రమలు – ఖనిజాలను ఉపయోగించుకుని పనిచేసే పరిశ్రమను ఖనిజాధారిత పరిశ్రమలు అంటారు. – తెలంగాణలోని ప్రధాన ఖనిజాధారిత పరిశ్రమలు 1) ఇనుము-ఉక్కు పరిశ్రమ 2) సిమెంట్ పరిశ్రమ 3) రాతినార పరిశ్రమ 4) బొగ్గ
రూపాయి విలువ పతనం అనేది ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో �