మరో జీవయుత గ్రహం కోసం మానవుడి అన్వేషణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా భూమి సమీపంలోని అంగారకుడిపై 1960, అక్టోబర్ 10న తొలి ఆర్బిటార్ను రష్యా ప్రయోగించగా అది విఫలమైంది. ఎన్నో విఫల ప్రయోగాల తర్వాత 1964లో నాసా ఆ ఘనతన�
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీల తర్వాత స్థానం ఎన్ఐటీలదే (నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ). జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తే జేఈఈ మ
1. గోదావరి నది పొడవు? 1) 1440 కి.మీ. 2) 1465 కి.మీ. 3) 1200 కి.మీ. 4) 2500 కి.మీ. 2. కిందివాటిలో గోదావరి నది పరీవాహక రాష్ట్రం కానిది? 1) మహారాష్ట్ర 2) తెలంగాణ 3) ఛత్తీస్గఢ్ 4) మధ్యప్రదేశ్ 3. రాష్ట్రంలో గోదావరినది మొత్తం పొడవు (సుమారుగా)? 1) 500 �
విపత్తు నిర్వహణ చట్టం - 2005 ప్రకారం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్డీఎంఏ), జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ల ఏర్పాటుకు...
సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషి తర్వాత కూడా ఇప్పటికీ మన ఎన్నికల వ్యవస్థ లోపరహితంగా తయారు కాలేదు. ఇన్నిరకాల రుగ్మతల...
దానికి లొంగకుండా ఆర్బీఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్-7 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను...
దారిపొడవునా వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్ని ఆపి కేసీఆర్కు, జయశంకర్కు తిలకం దిద్దారు. మంగళహారతులు ఇచ్చారు. అడుగడుగునా జై తెలంగాణ నినాదాలు...
మూఢనమ్మకాలు, సామాజిక కట్టువ్యవసాయం ప్రధానమైన మనదేశంలో ఇప్పటికీ గ్రామీణ జనాభే అధికం. సరైన వసతుల్లేక ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలెన్నో ఉన్నాయి. బాట్ల చాటున ఉన్న ఊర్లు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని ని
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఏర్పడిన వంద రోజుల్లోపే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 87 జెడ్పీటీసీ స్థానాలు, 2 జిల్లా పరిషత్లలో ...
ద్రవ పదార్థాలు – ధర్మాలు – ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించే పదార్థాన్ని ప్రవాహి అంటారు. ద్రవాలు, వాయువులు మాత్రమే ప్రవాహి ధర్మాన్ని కలిగి ఉన్నాయి. – ద్రవాలకు ఉపరితలం ఉంటుంది. ద్రవాల సాంద్రత స
ఎస్ఐ ఉద్యోగ సాధనలో మొదటి అంకమైన ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాత మిగిలిన రెండు దశల్లో మొదటిది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), చివరిది మెయిన్స్. ఎస్ఐ ఉద్యోగార్థులకు ఈ రెండు విభాగాలు ఎంతో ముఖ్యమైన�
ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం అధిక వాటాగల రంగం- సేవా రంగంఅధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయంఅధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు) సేవారంగంలో అధిక వ�