-ప్రాచీన తెలంగాణ సంపద, సాహిత్యం (చరిత్ర), శిల్పాలు, పురావస్తు సంపద అంతా ఎక్కువగా విదేశాల్లోనే ఉంది. క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో ప్రాచీన ఝరాసంగం, అనంతగిరి ఇతర దేవస్థానాల ప్రాచీన చరిత్రంతా విదేశీయుల పరిపాలనలో, నిజా�
మహమ్మద్బిన్ ఖాసీం (క్రీ.శ. 712) -క్రీ. శ. 712లో భారత్పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు. -ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు. గజన
-గ్రూప్-1 జనరల్ ఎస్సే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానం�
న్యాయస్థానాల్లో కొన్ని కారణాల వల్ల కేసులు పరిష్కరించడానికి ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనికితోడు వాది, ప్రతివాదులు కూడా కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు సుముఖంగా ఉండక కాలయాపన చేస్తుంటారు. -కేసుల శీఘ్ర ప�
అమోఘమైనది, అంతరించనిది కాకతీయ రాజుల మహాసామ్రాజ్య చరిత్ర. దక్షిణాపథమే కాకుండా ఉత్తర పథం వరకూ మార్మోగిందని, చరిత్రపరంగా ఘంటాపదంగా చెప్పవచ్చు. -వీరి పరిపాలన మొదటి బేతరాజుతో క్రీ.శ. 1000వ సంవత్సరం నుంచి ప్రారంభ
Language is systematic. It means that “Language has a set of definite rules that govern its use.” All languages have grammar and this grammar lends a structure...
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని 1945లో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్నది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 15 మంది న్యాయమూర్తులు...
కంటోన్మెంట్కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పీ సోమసుందరం మొదలియార్ బ్రిటిష్ అధికారుల సహాయంతో 1862లో ఆంగ్లో వెర్నాక్యులార్ స్కూల్ను సికింద్రాబాద్లో ప్రారంభించారు. ఈ స్కూల్కు...
విప్లవానికి ముందు ఫ్రెంచ్ పరిపాలనా వ్యవస్థ అవకతవలతో నిండి ఉంది. నిరంకుశత్వం, అరాచకం అన్ని రంగాలకు విస్తరించింది. రాజకుటుంబం నివసించే వర్సేకోట విందులు విలాసాలకు...
భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్లోని పంజాబ్లో బియాస్, సట్
కనుపాపలు కదులుతూ అదే సమయంలో పదాలు చదువుతూ విషయాన్ని గ్రహిస్తాయని అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. మన కనుపాపలు దేన్నయినా సరే నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అదేమిటో తెలుసుకోగలుగుతాయి. చదివేటప్పుడు కూడా ఒక
మొత్తం 31 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో లింగ నిష్పత్తి రాష్ట సగటు (988) కంటే ఎక్కువగా ఉన్నది. 11 జిల్లాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిర్మల్...