-గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్ -రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో మొదటి ప్రాధాన్యం అణగారిన వర్గాల సంక్షేమానికి ఇవ్వడానికి ప్రధాన కారణం తెలంగాణ సమాజంలో 80 శాతానికి పైగా బలహీన వర్గాల జనాభా ఉండటమే. రాష్ట్ర జనాభాలో
గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్ గ్రూప్-2 ఉద్యోగాల ఎంపికకు సంబంధించి జరుగుతున్న ఇంటర్వ్యూల్లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలను, సామాజిక నేపథ్యాన్ని, ప్రాంత వివరాలను అడగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సాం
భారతీయ సమాజంలోని ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో చేయూతనివ్వడానికి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ప్రత్యేక సదుపాయం రిజర్వేషన్లు. -రాజ్య�
1. జియాయిడ్ (Geoid) అనేది? 1. పూర్తిగా దీర్ఘవృత్తాకారం 2. పూర్తిగా దీర్ఘవృత్తాకారం కాదు 3. పూర్తిగా గోళాకారం 4. పూర్తిగా గోళాకారం కాదు 2.ఆర్చిపెలాగో అంటే? 1. అనేక నదుల కలయిక 2. అనేక దీవుల సముదాయం 3. అనేక ఖండాల సముదాయం 4. అనే�
-ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఏడో ప్రణాళికలో భాగంగా 1986లో ప్రారంభించింది. -పట్టణ పేదల స్వయం ఉపాధిని కల్పించి అభివృద్ధిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. -ఇందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించడం ముఖ్యో�
1. ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. అయితే ఈ జాతీయాదాయం గణనలో మధ్యంతర వస్తువులు, ముడి పదార్థాలను కలుపకుండా దేనిని పరిగణలోకి తీసుకోవాలి? 1) మాధ్యమిక వస్తువ�
-వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే) -ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్మెంట్ శాఖ �
1. భారతీయ సమాజ ముఖ్య లక్షణం? 1) ఏకత్వం 2) భిన్నత్వం 3) సంస్కృతి 4) జీవన విధానం 2. భారతదేశంలో వ్యక్తి సామాజిక అంతస్తును గుర్తించడానికి ఆధారం? 1) మతం 2) సంస్కృతి 3) ఆర్థికస్థాయి 4) కులం 3. భారతదేశంలోనే ఆవిర్భవించి హిందూ మత�
1. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం ఒకచేత్తో హక్కులను ప్రసాదించి మరో చేతితో వెనక్కి తీసుకున్నది కారణం (R): ప్రజలకు ప్రాథమిక హక్కుల రూపంలో ఏది లభిస్తున్నదో అంచనా వేయడం కష్టం 1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెం
-1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు. -శ్వేత విప్లవంలో భాగంగా దేశ ప్రజల అవససరాలకు సరిప
ఫజల్ అలీ కమిషన్ నివేదికకు భిన్నంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్ర నేతల లాబీయింగ్తో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలా ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్
1. లోక్సభకు రెండుసార్లు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి తంబిదురై ఏ ప్రాంతానికి చెందినవారు? 1. తమిళనాడు 2. కర్ణాటక 3. కేరళ 4. మహారాష్ట్ర 2. దేశ అకౌంట్స్, ఆడిట్స్ విభాగానికి సంరక్షకుడిగా పేర్కోనబడే కంప�
బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి.. -నిజాం ఉల్ముల్క్ ఆధీనంలో అహ్మద్నగర్ -ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్ -కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ -ఇమాదు