దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 2,368.29 పాయింట్లు కోల్పోయి 78,918.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 728.20 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద ముగి�
సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా భారీగా లాభపడిన సూచీలకు బ్రేక్పడింది. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల �