రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంప
గుజరాత్ | గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది.