వరంగల్ ఎనుమాములతో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో బుధవారం రైతుల పంట ఉత్పత్తుల టెండర్లు ఆలస్యమయ్యాయి. ఈ-నామ్ విధానానికి వినియోగించే సాఫ్ట్వేర్ స్థానంలో కొత్త 2.0 వర్షన్ను మంగళవారం రాత్రి ఇన్స్ట�
నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�
వ్యవసాయ మార్కెట్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చిందని, 1-10 ప్రొఫార్మాస్ పేరిట ఆన్లైన్లో ప్రతీది నిక్షిప్తం చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పద్మావతి తెలిపా�
దవాఖానల ధ్రువీకరణ ఆధారంగా మంజూరు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేత త్వరలో కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జనన ధ్రువపత్రం పొందడం మరింత సులభతరం కానున్నది. ఇక మ