అన్నిరకాల వాహనాలు ఒకే వేదిక మీదికి తేవడం మహా అద్భుతమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. శనివారం ఆయన హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో నిర్వహ�
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. ప్రస్తుత నెలలో కూడా సరికొత్త మాడళ్లను ప్రవేశపెట్టబోతున్నాయి.