హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోద�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. నిన్న మరో 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐ�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుక�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇందులో 2,95,707 మంది బాధితులు మహమ్మారిబారినుంచి బ�