యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకు�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇం�
కరోనా కేసులు | దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత
కేసులు | రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల