సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొత్త దవాఖానలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించడంతో పాటు పరికరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చేర్యాలలోని బీడీ కాలనీ వద్ద రూ.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఇప్పుడు ఉన్న కలెక్టరేట్ స్థానంలో నిర్మాణం కానున్న ది. కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రతిపాదించారు