ప్రశాంత్నగర్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బుధవారం గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్�
తెలంగాణ ఆర్టీసీలో డొక్కు బస్సుల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నది. ఆర్టీసీలో డొకు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నది.