కరోనా వైరస్ యొక్క కొత్త ప్రాణాంతక వేరియంట్ను గుర్తించారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) పరిశోధనలో కరోనా వైరస్ జన్యు శ్రేణిలో ఈ కొత్త వేరియంట్ను కనుగొన్నారు
కరోనా పరీక్షలను ఇకపై సెకన్లో పూర్తిచేయవచ్చు. కరోనా వైరస్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో పరిశోధకులు గొప్ప విజయాన్ని సాధించారు. వీరు కొత్త పోర్టబుల్ కొవిడ్-19 పరీక్ష కిట్ను అందుబాటు�