నగరంలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ �
ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కొత్త ఆటోల కొనుగోలులో భారీ కుంభకోణానికి కుట్ర జరుగుతున్నదని ఆరో పణలు వెల్లువెత్తుతుతున్నాయి. సుమారు రూ.1,400 కోట్ల స్కామ్కు కుట్ర జరిగినట్టు బీఎంఎస్, బీపీటీఎంఎం ప్రధాన కార్�
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది.