బీహార్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బ�
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.