కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థ