‘ఎమ్మెల్యే సార్.. మీ కాళ్లు మొక్కుతా.. మా ఊరికి రోడ్డు వేయించండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వాసి, ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఆదివారం ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ �
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది.