వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) రీ ఎగ్జామ్లో 38వేల మంది తెలంగాణ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. నిరుడు 41వేల మంది క్వాలిఫై అయితే.. ఈ సారి క్వాలిఫై అయిన వారి సంఖ్య మూడు వేలు తగ్గింద�
నీట్-యూజీ ఫలితాలను జూలై 20 కల్లా విడుదల చేస్తామని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చే