తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ నామమాత్రంగా మారిపోయిందని, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంగా మారిందని గౌడ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా సంస్థకు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్లాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రభు త్వం హైదరాబాద్లో చేపట్టిన నీరా కేఫ్ సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలంగాణ గీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ �