వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ,
రాష్ట్రంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందు