గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం (Shivaji Statue) ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల�
ఏపీలోని విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4 నుంచి నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు.